- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మేడ్చల్లో అర్ధరాత్రి కాల్పుల కలకలం.. మద్యం దుకాణంలో చోరీ
by Disha Web Desk |
X
దిశ, వెబ్డెస్క్: మేడ్చల్ జిల్లాలోని మూడుచింతపల్లి మండలం ఉద్దెమర్రి గ్రామంలో సోమవారం అర్ధరాత్రి కాల్పులు కలకలం సృష్టించాయి. మద్యం దుకాణం వద్ద కొందరు గుర్తు తెలియని దుండగులు గాల్లోకికాల్పులు జరిగి హల్చల్ చేశారు. దాదాపు మూడు రౌండ్ల పాటు ఫైరింగ్ చేసి నానా బీభత్సం చేశారు. అనంతరం తుపాకులతో బెదిరించి మద్యం దుకాణంలో రూ.2 లక్షలు చోరీ చేశారు. ఆ తర్వాత అక్కడినుంచి పారిపోయారు. స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం దుండగుల కోసం గాలిస్తున్నారు.
Next Story